ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : ఎల్‌వోసీ వద్ద ముగ్గురు పాక్‌ ఉగ్రవాదుల కాల్చివేత

ABN, Publish Date - Jul 15 , 2024 | 04:47 AM

భారతదేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భారత దళాలు కాల్చి చంపాయి. ఆదివారం సైనిక దళాలు ....

న్యూఢిల్లీ, జూలై 14: భారతదేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భారత దళాలు కాల్చి చంపాయి. ఆదివారం సైనిక దళాలు జమ్మూకశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద ముగ్గురు ఉగ్రవాదుల కదలికలను గమనించి వారిని నిలువరించేందుకు ప్రయత్నించాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ప్రతిగా భారత దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు

Updated Date - Jul 15 , 2024 | 04:47 AM

Advertising
Advertising
<