ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

National : అమిత్‌ షాను కలిసిన విజయసాయి రెడ్డి

ABN, Publish Date - Jul 23 , 2024 | 03:57 AM

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి కలిశారు.

న్యూఢిల్లీ, జూలై 22(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి కలిశారు. సోమవారం పార్లమెంట్‌లోని అమిత్‌ షా చాంబర్‌లో ఆయన్ను కలిసి రాష్ట్రానికి సంబంధించి పలు విషయాలపై చర్చించానని ‘ఎక్స్‌’లో విజయసాయి పేర్కొన్నారు

Updated Date - Jul 23 , 2024 | 03:57 AM

Advertising
Advertising
<