ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rose Avenue Court : కవిత కస్టడీ 18 వరకు పొడిగింపు

ABN, Publish Date - Jul 06 , 2024 | 04:38 AM

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యూడీషియల్‌ కస్టడీని ఈ నెల 18 వరకు రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది.

న్యూఢిల్లీ, జూలై 5(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యూడీషియల్‌ కస్టడీని ఈ నెల 18 వరకు రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. కస్టడీ గడువు ముగియడంతో తిహాడ్‌ జైలులో ఉన్న కవితను శుక్రవారం వర్చువల్‌ విధానంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కవిత కస్టడీని పొడిగించాలన్న సీబీఐ విజ్ఞప్తి మేరకు 18వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్యం కుంభకోణం కేసులో కవితను ఏప్రిల్‌ 11న సీబీఐ అరెస్టు చేసింది.

Updated Date - Jul 06 , 2024 | 04:38 AM

Advertising
Advertising