Home » MLC Kavitha
వాస్తవాలకు దూరంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని, కాంగ్రెస్ మార్కు అవినీతికి నిదర్శనంగా ఉందని ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు. రాష్ట్రానికి చోదకశక్తిగా పని చేయాల్సిన సీఎం.. రాష్ట్రం దివాలా తీసిందని ప్రకటించడం దురదృష్టకరమన్నారు.
సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. ‘‘మీ కుటుంబమే రాష్ట్రం పరువు తీసింది. మాకు ఢిల్లీ వ్యాపారాలు తెలియవు. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
BRS MLC Kavitha: బీసీ రిజర్వేషన్ల బిల్లులో కేటగిరీ వారీగా రిజర్వేషన్లను రేవంత్ ప్రభుత్వం ఎందుకు పెట్టలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బీసీ లెక్కలు తప్పు చెప్పడం వల్ల భవిష్యత్తు తరాలకు ఇబ్బంది అవుతుందని కవిత అన్నారు.
శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గొంతులేని వారికి గొంతుకై నిలుస్తున్నాం అంటూ ఆమె పేర్కొన్నారు. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ.. సబ్బండ వర్గాలన్నింటినీ కలుస్తూ.. వారిలో చైతన్యం నింపుతున్నామన్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం రేవంత్రెడ్డి టైం పాస్ చేస్తున్నారని.. రైతు భరోసా, ఉద్యోగాలు ఇవ్వకుండా మభ్యపెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
జయజయహే తెలంగాణ’ గీతానికి ఆంధ్రా వ్యక్తితో సంగీతం చేయిస్తారా? ఇది సరికాదు, తెలంగాణలో సంగీత దర్శకులు లేరా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం బాగాలేదని అన్నారు.
రాష్ట్రంలో మద్దతు ధర రాక పసుపు రైతులు అల్లాడుతున్నారు. వారిబాధలు, కష్టాలు మీకుపట్టవా..?’ అంటూ సీఎం రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
BRS MLC Kavitha: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. పసుపు బోర్డు తీసుకువచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదని కవిత మండిపడ్డారు.
శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారంటే.. టీవీ సీరియల్స్ చూడొద్దని ఆమె సూచించారు. అలాగే నేటి సమాజంలో మంచిని పరిచయం చేయాల్సిన టీవీ సీరియల్స్ నేరాలు ఎలా చేయాలో చూపించే పరిస్థితి ఏర్పడిందని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Raghunandan Rao: కేసీఆర్ ప్రభుత్వంలో చిన్న చూపు చూశారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఏనాడైనా బీసీల సంక్షేమానికి కృషి చేసిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు కవిత బీసీల గురించి మాట్లాడుతేంటే విడ్డూరంగా ఉందని రఘునందన్ రావు విమర్శలు చేశారు.