ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sandeep Ghosh: కేసు నమోదయ్యే వరకు నాకు తెలియదు!

ABN, Publish Date - Sep 01 , 2024 | 04:11 AM

కోల్‌కతా ఆర్జీకర్‌ వైద్య కాలేజీలో పీజీ వైద్యవిద్యార్థిని మృతిచెందిన విషయం ఆ ఘటనపై కేసు నమోదయ్యేంత వరకూ తనకు తెలియదని ఆ కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్‌ ఘోష్‌ చెప్పారు.

  • ఆర్జీకర్‌ ఘటనపై మాజీ ప్రిన్సిపాల్‌ ఘోష్‌

కోల్‌కతా, ఆగస్టు 31: కోల్‌కతా ఆర్జీకర్‌ వైద్య కాలేజీలో పీజీ వైద్యవిద్యార్థిని మృతిచెందిన విషయం ఆ ఘటనపై కేసు నమోదయ్యేంత వరకూ తనకు తెలియదని ఆ కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్‌ ఘోష్‌ చెప్పారు. అలాగే తాను ఘటనాస్థలికి వెళ్లేసరికి అప్పటికే అక్కడ పోలీసులు ఉన్నారని పేర్కొన్నారు. ఆగస్టు 9వ తేదీ ఉదయం 10.20 గంటలకు కళాశాల ఆచార్యుడైన సుమిత్‌ ఆ ఘటన గురించి తనకు చెప్పారన్నారు. ఈ కేసులో సీబీఐ అధికారులు రెండుసార్లు నిర్వహించిన లై డిటెక్టర్‌ (పాలిగ్రాఫ్‌) పరీక్షల్లో ఘోష్‌ ఈ విషయాలను చెప్పారు. సుమిత్‌ ఘటన గురించి చెప్పగానే తాను వెంటనే బయలుదేరానని, దారిలోనే తాలా పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌చేశానని.. అప్పటికే ఘటన తాలూకు సమాచారం తమకు తెలుసునని వారు చెప్పారని ఘోష్‌ పేర్కొన్నారు.

Updated Date - Sep 01 , 2024 | 04:11 AM

Advertising
Advertising