ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Womens Day: రాజ్యసభకు సుధామూర్తి.. మోదీ అభినందనలు

ABN, Publish Date - Mar 08 , 2024 | 01:35 PM

రాజ్యసభకు సుధామూర్తి నామినేట్ అయ్యారు. ఇన్పోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి. నారాయణ మూర్తికి రూ.10 వేలు ఇవ్వడంతో ఆయన ఇన్పోసిస్ కంపెనీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సుధామూర్తి రచయిత. మహిళా దినోత్సవం రోజున సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

ఢిల్లీ: రాజ్యసభకు సుధామూర్తి (Sudha Murty) నామినేట్ అయ్యారు. ఇన్పోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty). నారాయణ మూర్తికి రూ.10 వేలు ఇవ్వడంతో ఆయన ఇన్పోసిస్ కంపెనీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సుధామూర్తి రచయిత. మహిళా దినోత్సవం రోజున సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సుధామూర్తికి ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు.

‘సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తిని పెద్దల సభకు పంపించడం సంతోషంగా ఉంది. సుధామూర్తి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. విద్య రంగం కోసం కృషి అపారమైన సేవలు అందించారు. దాతృత్వ కార్యక్రమాలను నిర్వహిస్తారు. రాజ్యసభలో సుధామూర్తి తన పదవీ కాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా అని’ ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు.

కళలు, సాహిత్యం, శాస్త్ర, సాంకేతిక రంగం, సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష సేవలు అందించిన 12 మంది ప్రముఖులను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆ 12 మందిలో సుధామూర్తి ఒకరు. ఆమెకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 08 , 2024 | 01:52 PM

Advertising
Advertising