ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

National :ఒడిసాలోనూ తెలంగాణ తరహా ప్రజాపాలన

ABN, Publish Date - May 31 , 2024 | 04:33 AM

బీజేడీ, బీజేపీ మధ్య బంధాన్ని బద్దలుకొట్టి ఒడిసాలోనూ తెలంగాణ తరహా ప్రజాపాలన అందిస్తామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రకటించారు.

  • బీజేడీ-బీజేపీ బంధాన్ని బద్దలుకొడతాం: రాహుల్‌ గాంధీ

బాలాసోర్‌(ఒడిసా), మే 30: బీజేడీ, బీజేపీ మధ్య బంధాన్ని బద్దలుకొట్టి ఒడిసాలోనూ తెలంగాణ తరహా ప్రజాపాలన అందిస్తామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రకటించారు. ఒడిసా సంపదను బీజేడీ, బీజేపీ దోచుకుంటున్నాయని ఆరోపిం చారు. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు అత్యంత సన్నిహితుడైన వీకే పాండియన్‌ చెప్పినట్టుగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఒడిసాలోని బాలాసోర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు కేంద్ర ప్రభుత్వం తనపై 24 కే

Updated Date - May 31 , 2024 | 04:35 AM

Advertising
Advertising