ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: అబ్దుల్‌ కలాంకు సీఎం నివాళి

ABN, Publish Date - Jul 28 , 2024 | 04:11 AM

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం వర్థంతి సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.

హైదరాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం వర్థంతి సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. కాగా, భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో సబ్‌ కోర్టును ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారు. పార్టీ నేతలు, న్యాయవాదులతో కలిసి వినతి పత్రం సమర్పించారు.

Updated Date - Jul 28 , 2024 | 04:11 AM

Advertising
Advertising
<