ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Donation: విజయవాడ వరద బాధితులకు జీవీపీఆర్‌ ఇంజనీర్స్‌ రూ. కోటి విరాళం

ABN, Publish Date - Sep 13 , 2024 | 03:29 AM

విజయవాడ వరద బాధితుల సహాయార్థం జీవీపీఆర్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ రూ. కోటి విరాళాన్ని అందించింది.

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): విజయవాడ వరద బాధితుల సహాయార్థం జీవీపీఆర్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ రూ. కోటి విరాళాన్ని అందించింది. సంస్థ చైర్మన్‌ జీఎ్‌సపి. వీరారెడ్డి, ఎండీ శేఖర్‌ రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని హైదరాబాద్‌లో కలిసి ఈ విరాళాన్ని అందజేశారు. వరద బాధితులకు భారీ విరాళం అందించినందుకు వారిని చంద్రబాబు అభినందించారు.

Updated Date - Sep 13 , 2024 | 03:29 AM

Advertising
Advertising