IPS Transfer: తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీ.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ABN, Publish Date - Jul 10 , 2024 | 06:56 PM
తెలంగాణలో (Telangana) భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ(IPS transfer) జరిగింది. 15 మంది ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో (Telangana) భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ (IPS transfer) జరిగింది. 15 మంది ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీ అయిన అధికారుల వివరాలిలా...
లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్
హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా
TGSP బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్
గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర
రాచకొండ కమిషనర్గా సుధీర్ బాబు
ఏసీబీ డైరెక్టర్గా తరుణ్ జోషి
మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి
రైల్వే, రోడ్ సేఫ్టీ IG గా రమేష్ నాయుడు
మల్టీ మల్టీజోన్ 2 IGగా సత్యనారాయణ
హైదరాబాద్ సీఆర్ హెడ్ కోటర్ డీసీపీగా రక్షితమూర్తి
మెదక్ ఎస్పీగా డి. ఉదయ్ కుమార్ రెడ్డి
వనపర్తి ఎస్పీగా గిరిధర్
ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి
సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్
Updated Date - Jul 10 , 2024 | 07:18 PM