ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mandakrishna Madiga: నేడు ‘వర్గీకరణ’ విజయోత్సవ ర్యాలీ

ABN, Publish Date - Aug 13 , 2024 | 04:07 AM

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మార్ఫీఎస్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ మున్నంగి నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్‌ నరే్‌షమాదిగ తెలిపారు.

బౌద్ధనగర్‌, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మార్ఫీఎస్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ మున్నంగి నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్‌ నరే్‌షమాదిగ తెలిపారు. మాదిగల చిరకాల స్వప్నమైన ’ఎస్సీ వర్గీకరణ’కు సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మక తీర్పు వెలువరిచిన వేళ... ఈ విజయానికి కారణమైన మందకృష్ణ మాదిగ ఢిల్లీ నుంచి మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటున్న సందర్భంగా మాదిగలు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు.


సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బషీర్‌బాగ్‌ చౌరస్తా వరకు లక్షలాది మంది మాదిగలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో మాదిగలు తరలిరావాలని నాగరాజు పిలుపునిచ్చారు. విజయోత్సవర్యాలీ అనంతరం జరిగే సభలో మందకృష్ణ ప్రసంగిస్తారని తెలిపారు.

Updated Date - Aug 13 , 2024 | 04:07 AM

Advertising
Advertising
<