ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Koonam Sambasiva Rao : నియోజకవర్గాల్లో కార్పొరేట్‌ పాఠశాలలు, ఆస్పత్రులు పెట్టాలి: కూనంనేని

ABN, Publish Date - Jul 31 , 2024 | 03:51 AM

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వం కార్పొరేట్‌ పాఠశాలలు, ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వం కార్పొరేట్‌ పాఠశాలలు, ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

మంగళవారం శాసనసభలో వివిధ శాఖల డిమాండ్లపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

వ్యవసాయానికి పరిశ్రమ హోదా కల్పించాలని, నియోజకవర్గాల్లో వ్యవసాయాధారిత పరిశ్రమలను నెలకొల్పాలని అన్నారు.

ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గిరిజనుల భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అందుకే త్వరితగతిన పోడు భూముల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - Jul 31 , 2024 | 03:51 AM

Advertising
Advertising
<