ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Siricilla: సోనియాగాంధీకి పాలరాతితో గుడి

ABN, Publish Date - Jun 03 , 2024 | 04:24 AM

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి గుడి కట్టి కాంగ్రెస్‌ నాయకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాజీ సర్పంచ్‌ నేవూరి మమత-వెంకట్‌రెడ్డి

  • సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సోనియాగాంధీ గుడి

  • సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్‌ నిర్మాణం

  • దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆవిష్కరణ

ఎల్లారెడ్డిపేట, జూన్‌ 2: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి గుడి కట్టి కాంగ్రెస్‌ నాయకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాజీ సర్పంచ్‌ నేవూరి మమత-వెంకట్‌రెడ్డి సోనియాగాంధీకి పాలరాతితో గుడి నిర్మించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. పాలరాతితో గుడిని నిర్మించి అందులో సోనియాగాంధీ చిత్రపటం ఏర్పాటు చేశారు.

Updated Date - Jun 03 , 2024 | 04:24 AM

Advertising
Advertising