ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

VIT University: వీఐటీ విరాళం రూ.1.50 కోట్లు

ABN, Publish Date - Sep 09 , 2024 | 04:05 AM

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వర్షం, వరద బాధితులను ఆదుకోవాలని

చెన్నై, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వర్షం, వరద బాధితులను ఆదుకోవాలని తమిళనాడులోని వేలూరుకు చెందిన వీఐటీ సాంకేతిక విశ్వవిద్యాలయం నిర్వాహకులు సంకల్పించారు. ఆ మేరకు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక చాన్సలర్‌ డాక్టర్‌ కె. విశ్వనాధన్‌, ఉపాధ్యక్షులు శంకర్‌ విశ్వనాధన్‌ హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలుసుకుని రూ.1.50 కోట్ల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు వీఐటీ విశ్వవిద్యాలయ నిర్వాహకులు భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చినందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా హర్షం వెలిబుచ్చారు.

Updated Date - Sep 09 , 2024 | 04:05 AM

Advertising
Advertising