ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సజ్జల నీతులు మాట్లాడటం వింతగా ఉంది

ABN, Publish Date - Oct 18 , 2024 | 08:27 PM

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీసీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియా ముందుకు వచ్చి.. కూటమి పాలనపై విమర్శలు గుప్పించారు. దీనిపై ఏపీ బీజేపీ సీనియర్ నేత భాను ప్రకాశ్ రెడ్డి శుక్రవారం స్పందించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై వీరు చేస్తున్న విమర్శలు.. వారి పాలనలో చోటు చేసుకున్నాయని ఆయన గుర్తు చేశారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీసీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియా ముందుకు వచ్చి.. కూటమి పాలనపై విమర్శలు గుప్పించారు. దీనిపై ఏపీ బీజేపీ సీనియర్ నేత భాను ప్రకాశ్ రెడ్డి శుక్రవారం స్పందించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై వీరు చేస్తున్న విమర్శలు.. వారి పాలనలో చోటు చేసుకున్నాయని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలను కలవలేదని విమర్శించారు.


అలాగే ఆయన తాడేపల్లోని ఆయన ప్యాలెస్‌ వీడి బయట రాలేదన్నారు. అలాంటి వైఎస్ జగన్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి సైతం అదే రీతిలో వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు.

మరిన్నీ ఏబీఎన్ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Oct 18 , 2024 | 08:28 PM