మహారాష్ట్ర సీఎంతో చంద్రబాబు కీలక భేటీ..

ABN, Publish Date - Jul 15 , 2024 | 07:58 AM

ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముంబైలో భేటీ అయ్యారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ ఇంట్లోజరిగిన పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు చంద్రబాబు ముంబై వెళ్లారు.

ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముంబైలో భేటీ అయ్యారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ ఇంట్లోజరిగిన పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు చంద్రబాబు ముంబై వెళ్లారు. కాగా మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి చంద్రబాబు వెళ్లారు. ఏక్‌నాథ్ షిండేతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన చంద్రబాబు.. తాజా రాజకీయ పరిణామాలు, పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

సర్వం స్వాహా!

గుట్ట గిరిప్రదర్శన వన మహోత్సవం ప్రారంభం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 15 , 2024 | 07:58 AM