సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై ఫైర్..

ABN, Publish Date - Jul 10 , 2024 | 07:24 AM

మహబూబ్‌నగర్: పాలమూర్ జిల్లా వేదికగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కానుందని జోష్యం చెప్పారు.

మహబూబ్‌నగర్: పాలమూర్ జిల్లా వేదికగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కానుందని జోష్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని అన్నారు. నిరుద్యోగుల పేరుతో కిరాయి ధర్నాలు చేయిస్తున్నారని సీఎం మండిపడ్డారు. కేసీఆర్ ఆడించే డ్రామాలో నిరుద్యోగులు బలైపోతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బాసరలో ముదురుతున్న బీజాక్షరాల వివాదం..

మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం

అలాంటి వారిని నడిరోడ్డుపై నరకాలి!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 10 , 2024 | 07:24 AM