చంద్రబాబు కేబినెట్ కూర్పుపై వీహెచ్ ప్రశంసలు

ABN, Publish Date - Jun 13 , 2024 | 07:29 AM

హైదరాబాద్: చంద్రబాబు మంత్రి వర్గంలో 8 మంది బీసీలకు స్థానం కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రి కావడం ఆనందంగా ఉందన్నారు.

హైదరాబాద్: చంద్రబాబు మంత్రి వర్గంలో 8 మంది బీసీలకు స్థానం కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రి కావడం ఆనందంగా ఉందన్నారు. యూత్ కాంగ్రెస్ నుంచి అంచెలంచెలుగా బాబు ఎదిగారని చెప్పారు. కాంగ్రెస్ కూడా బీసీలకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ఎన్డీయేలో భాగస్వామ్యంగా ఉన్న నితీష్‌కుమార్, చంద్రబాబు కులగణన చేయడానికి చొరవ చూపాలన్నారు. ప్రియాంక గాంధీ వైనాడ్‌లో పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలుస్తారని వీహెచ్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసుల భయంతో 5 ఐఫోన్లు మటాష్‌

కష్టాలు పడి.. కసిగా ఎగసి!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 13 , 2024 | 07:29 AM