సైబర్ నేరగాళ్లపై పోలీసుల ఫోకస్

ABN, Publish Date - Aug 12 , 2024 | 08:58 AM

అమరావతి: పెరుగుతున్న సాంకేతికత సమాజానికి ఎంత మంచి చేస్తుందో.. మోసగాళ్లకు కూడా అంతే ఆయుధంగా మారుతోంది. వివిధ రూపాలలో ప్రజలను మోసం చేస్తూ.. లక్షల రూపాయలు దోచేస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేతల నియంత్రణతోపాటు వాటిపై అవగాహన పెంచేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

అమరావతి: పెరుగుతున్న సాంకేతికత సమాజానికి ఎంత మంచి చేస్తుందో.. మోసగాళ్లకు కూడా అంతే ఆయుధంగా మారుతోంది. వివిధ రూపాలలో ప్రజలను మోసం చేస్తూ.. లక్షల రూపాయలు దోచేస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల (Cyber ​​Crimes) నియంత్రణతోపాటు వాటిపై అవగాహన పెంచేందుకు పోలీసులు (Police) ప్రత్యేక చర్యలు చేపట్టారు. పోలీస్ శాఖలో ఉన్నవారినే నిపుణులుగా తయారు చేసి.. ఈ కేసుల దర్యాప్తును అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకోసం 2 వందల మంది కమాండోలను (Commandos) ఎంపిక చేసి శిక్షణ కోసం ఎన్సీ, ఎస్‌జీఎఫ్‌లతో ఎంవోయూ చేసుకున్నారు. 16 నేరాలు వివరాలతో కూడిన యాప్ రూపకల్పన చేసి వాటి ద్వారా దర్యాప్తు పూర్తి చేయాలని భావిస్తున్నారు. విజయవాడ పోలీస్ కమిషరేట్‌లో లా అండ్ అర్డర్‌తోపాటు వివిధ విభాగాల్లో బీఎస్సీ కంప్యూటర్స్, బీటెక్, ఎంటెక్ విద్యార్హతలు ఉన్నవారు కానిస్టేబుళ్లుగా ఉన్నారు. వారిలో 2 వందల మందిని సైబర్ కమాండోలుగా ఎంపిక చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇప్పటికీ జగన్‌కు జై కొడుతున్న కొందరు పోలీస్ బాస్‌లు..

బాకింగ్‌హం కెనాల్‌కు కలుషిత నీరు..

అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి?

వసతి గృహ హింస..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 12 , 2024 | 08:58 AM