అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్

ABN, Publish Date - Mar 20 , 2025 | 11:52 AM

కృష్ణా జిల్లా: రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బుధవారం హనుమాన్‌ జంక్షన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మల్లవల్లిలోని ఏపీఐఐసీ ఇండస్ర్టియల్‌ పార్కులో హిందూజా గ్రూప్‌ అనుబంధ సంస్థ అశోక్‌ లేల్యాండ్‌ స్థాపించిన ఎలక్ట్రికల్, డీజిల్‌ బస్సు బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. ముందుగా ఇండస్ర్టియల్‌ పార్కుకు రోడ్డు మార్గాన వెళ్తూ.. మార్గం మధ్యలో అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు.

అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్ 1/7

హనుమాన్ జంక్షన్‌లో అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్...

అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్ 2/7

అభయాంజనేయస్వామిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మంత్రి లోకేష్..

3/7

మంత్రి లోకేష్‌కు ఆంజనేయస్వామి మెమెంటోను బహుకరిస్తున్న టీడీపీ నేతలు..

4/7

అభయాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి తీసుకుంటున్న లోకేష్..

5/7

మంత్రి నారా లోకేష్‌కు అడుగడుగునా నీరాజనం...

6/7

కార్యకర్తలు, అభిమానులకు అభివాదం తెలుపుతున్న మంత్రి లోకేష్..

7/7

మంత్రి లోకేష్‌తో సెల్ఫీలు దిగుతున్న యువతీ యువకులు..

Updated Date - Mar 20 , 2025 | 11:52 AM