అమరావతి లో సొంత ఇంటికి భూమి పూజ చేయనున్న సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Apr 08 , 2025 | 09:36 PM

అమరావతిలో సీఎం చంద్రబాబు తన సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. సుమార్ 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మిస్తున్నారు. వెలగపూడి రైతుల నుంచి ఈ భూమిని సీఎం చంద్రబాబు కొనుగోలు చేశారు. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 8.00 నుంచి 8.30 గంటల మధ్య ఈ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతోపాటు బంధువులు సైతం హాజరుకానున్నారు. ఈ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ సైతం ఇప్పటికే సిద్దం చేసినట్లు తెలుస్తోంది.

అమరావతిలో సీఎం చంద్రబాబు తన సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. సుమార్ 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మిస్తున్నారు. వెలగపూడి రైతుల నుంచి ఈ భూమిని సీఎం చంద్రబాబు కొనుగోలు చేశారు. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 8.00 నుంచి 8.30 గంటల మధ్య ఈ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతోపాటు బంధువులు సైతం హాజరుకానున్నారు. ఈ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ సైతం ఇప్పటికే సిద్దం చేసినట్లు తెలుస్తోంది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 08 , 2025 | 09:36 PM