శ్రీకాళహస్తి టు కాట్పాడి వరకు డబ్లింగ్ రైల్వే..!
ABN, Publish Date - Apr 14 , 2025 | 09:06 PM
గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పోరేషన్లు మరుగున పడ్డాయని.. కూటమి ప్రభుత్వంలో తిరిగి అవి జీవం పోసుకొంటున్నాయని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు పేర్కొన్నారు. తిరుపతి సమీపంలో సంస్కృత విద్యా పీఠంలో జరిగిన అంబేద్కర్ జయంతిలో ఆయన పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందంటూ ఆయన మండిపడ్డారు.
గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పోరేషన్లు మరుగున పడ్డాయని.. కూటమి ప్రభుత్వంలో తిరిగి అవి జీవం పోసుకొంటున్నాయని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు పేర్కొన్నారు. తిరుపతి సమీపంలో సంస్కృత విద్యా పీఠంలో జరిగిన అంబేద్కర్ జయంతిలో ఆయన పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందంటూ ఆయన మండిపడ్డారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 14 , 2025 | 09:14 PM