‘వచ్చే ఐదేళ్లలో వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకొస్తాం. పేద, మధ్య తరగతి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
సీఎం చంద్రబాబునాయుడు శనివారం తణుకు రానున్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా పలు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఆర్అండ్ ఆర్ సమస్యలను తెలుసుకుని పరిష్కరించి నిర్వాసితుల మన్ననలు పొందాలని ప్రాజెక్టు నూతన అడ్మినిస్ట్రేటర్ అభిషేక్ అన్నారు. గురువారం పోలవరం ప్రాజెక్టు కోండ్రుకోట పునరావాస కాలనీలో గురువారం ఆయన సందర్శించారు.
తణుకులో ఈనెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదవలవాడ నాగరాణి అన్నారు.
సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. తణుకులో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ మిషన్ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పర్యటిస్తు న్నారు.
పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తాం. ఇదే మా తొలి ప్రాధాన్యం. బస్టాండ్లు, కాంప్లెక్స్లలో మౌలిక సదుపాయాలపై శ్రద్ధపెట్టాం. మరుగుదొడ్ల నిర్మాణం, మంచినీరు, కుర్చీలు, ఫ్యాన్లు మొదలైన వాటిని సమకూరుస్తున్నాం.
పాలకోడేరు, ఉండి మండలాలమధ్యలో ఉన్న గ్రామం మైప. తాడేపల్లిగూడెం రహదారి, తణుకు వెళ్లే ప్రధాన రహదారి మధ్య దీవిలా ఉంటుంది.
గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలు పని ఒత్తిడి తగ్గించాలంటూ కాళ్ళ ఎంపీడీవో జి.స్వాతికి బుధవారం కార్యదర్శులు వినతిపత్రం అందజేశారు.
పార్లమెంట్ భవనం దగ్గరలోని విజయ్ చౌక్ నుంచి ఎయిర్పోర్టుకు కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఓ వాహనాన్ని తప్పించబోయిన కేంద్రమంత్రి డైవర్ సడెన్ బ్రేక్ వేశాడు.
ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్ర మంలో ఈనెల 15న తణుకు పర్యటించనున్నారు.