Home » AP Govt
YS Sharmila: సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Nara Lokesh : మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పూలే సేవలను కొనియాడారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి విశేష కృషిచేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు.
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. ఏలూరు, కడప రెండు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ రెండు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
Electricity Charges: ఏపీలో కరెంట్ బిల్లులను చూసి ప్రజలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. గత నెలకంటే ఛార్జీలు రెట్టింపు కావడంతో మండిపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం వరాల జల్లు కురిపించింది. అమరావతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవే, తిరుపతి-కాట్పాడి రైల్వే డబ్లింగ్తో పాటు కీలక ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చింది.
వక్ఫ్ భూములను వాణిజ్య అవసరాలకు కట్టబెట్టే ప్రయత్నాలపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ముస్లిం సంక్షేమం కోసమే వక్ఫ్ భూములు ఉపయోగించాలని స్పష్టంగా ఆదేశించారు
విద్యా హక్కు చట్టం (RTE) అమలు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ప్రభుత్వ బడులకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండగా, ఫీజుల విషయంలో కూడా సందిగ్ధత నెలకొంది
ఆగస్టు తరువాత నాటు సారా కనిపించకూడదనే లక్ష్యంతో మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లాను ఆదర్శంగా తీసుకుని గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు
వైసీపీ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి సిట్ విచారణకు హాజరుకాలేదు
వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి 2026 జూన్ నాటికి ఆయకట్టుకు నీరు అందించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. మిగిలిన పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు