Home » Arvind Dharmapuri
హెచ్సీయూ భూముల ఆక్రమణను అడ్డుకోమని బీజేపీ తెలంగాణ ఎంపీలు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ భూముల రక్షణకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీలు కోరారు
Turmeric Board in Nizamabad: నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు నేపథ్యంలో తనపై బీజేపీ ఎంపీ దర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాస్తా ఘాటుగా స్పందించారు.
బీజేపీ నేత, ఎంపీ ధర్మపరి అర్వింద్కు హైకోర్టులో చుక్కెదురైంది. మాజీ సీఎం కేసీఆర్ను అసభ్యపదజాలంతో దూషించారనే ఆరోపణలపై వివిధ పోలీసుస్టేషన్లలో తనపై నమోదైన క్రిమినల్
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిలోదకాలు ఇచ్చేశారని బీజేపీ ఎంపీ ధర్మపూరి అర్వింద్ మండిపడ్డారు. ఏ హామీ అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలోకి రేవంత్ రెడ్డి సర్కార్ ఉందన్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పాదయాత్ర చేపడతానని ప్రకటించడంపై ఎంపీ అర్వింద్ స్పందించారు. ఇది పాదయాత్రా లేకుంటే పదవుల యాత్రో స్పష్టం చేయాలని కేటీఆర్ను అర్వింద్ డిమాండ్ చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్కు కుక్క కూడా ఓటు వేయదని, ఆయన తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసినా ఫలితం ఉండదని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో మరింత దయనీయ స్థితికి దిగజారింది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఈసారి లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది. ఏకంగా ఏడు స్థానాల్లో గులాబీ పార్టీ డిపాజిట్ కోల్పోయింది.
గల్ఫ్ దేశాల్లోని ప్రవాసీ భారతీయుల కోసం నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపూరి అర్వింద్ అండ దండ.. గా నిలిచారని గల్ఫ్ ఐక్య వేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ బరిలో దిగుతున్న అర్వింద్ను మరోసారి గెలిపించి.. పార్లమెంట్కు పంపాలని ప్రవాసీయులకు, వారి కుటుంబాలకు గల్ఫ్ ఐక్య వేదిక విజ్జప్తి చేసింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి మనసు హిందుత్వంపై ఉందని వివరించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సీఎం కుర్చీని కాపాడుకోలేరని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంటుందని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.