Home » CID
phone tapping case twist: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులకు త్వరలోనే రెడ్ కార్నిర్ నోటీసులు జారీ చేయనుంది సీఐడీ.
సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు.
సీఐడీ నోటీసులపై డెరెక్టర్ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా విషయంపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో ఆర్జీవీపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.
నోరు తెరిస్తే అట్టడుగు వర్గాల పేదరికం గురించి మాట్లాడతారు.. మైకు పట్టుకుంటే అణగారిన వర్గాలపై వివక్షపైనే ప్రసంగిస్తారు..
సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్కుమార్ పై సస్పెన్షన్ వేటుపడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాల్లో పర్యటించడం.. ఒక దేశానికి వెళ్తానని చెప్పి.. మరో దేశంలో
ఉర్దూ అకాడమీలో నిధుల గోల్మాల్కు సంబంధించిన కేసులో ఇద్దరు నిందితులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి వైఎస్సార్సీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సీఐడీ అధికారులు పిటి వారెంట్ జారీ చేశారు. మంగళవారం కోర్టులో హాజరు పరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ సంస్థ యజమానులు..
సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్కుమార్పై సీఐడీ విచారణ మొదలైంది.
RGV: గుంటూరు సీఐడీకి షాకిచ్చారు దర్శకులు రాంగోపాల్ వర్మ. ఈరోజు విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వగా.. విచారణకు డుమ్మా కొట్టారు ఆర్జీవీ.