Home » CM Revanth Reddy
రాష్ట్రంలో మద్దతు ధర రాక పసుపు రైతులు అల్లాడుతున్నారు. వారిబాధలు, కష్టాలు మీకుపట్టవా..?’ అంటూ సీఎం రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన బుధవారం కాంగ్రెస్ శాసనసభా సమావేశం జరగనుంది. మధ్యాహ్నాం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలు-1లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
సీఎం రేవంత్రెడ్డి మల్కా జిగిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు జన్వాడ ఫాంహౌ్సపై డ్రోన్ ఎగురవేసిన కేసులో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
BRS MLC Kavitha: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. పసుపు బోర్డు తీసుకువచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదని కవిత మండిపడ్డారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని ఆగస్టు 1న అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను తుక్కు తుక్కుగా ఓడించారని బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. 15 నెలల పాలనకు రెఫరెండంగా నిలిచిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యతగా సీఎం రేవంత్రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్లో అభివృద్ధి బదలాయింపు హక్కులు(టీడీఆర్), ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎ్ఫఎ్సఐ)లతో సీఎం రేవంత్రెడ్డి వందలు, వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
‘‘తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2 నుంచి ఇప్పటివరకు కేంద్రానికి చెల్లించిన పన్నులు ఎన్ని? అందులో కేంద్రం తిరిగి తెలంగాణకు ఇచ్చింది ఎంత? ఏ రూపంలో ఇచ్చిన నిధులైనా.. లెక్కల ప్రాతిపదికన మాట్లాడుకుందాం. అన్నింటిపైనా చిత్తశుద్ధితో చర్చ చేద్దాం’’ అంటూ సీఎం రేవంత్రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి సవాల్ విసిరారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
CM Revanth Criticizes KCR: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేసీఆర్లపై సీఎం రేవంత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ను ఓడించింది తానే అని.. గుండుసున్నా చేసింది తానే అని రేవంత్ అన్నారు.