Home » Crime
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి చేసిన వ్యక్తిని కనిపెట్టేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. అందులో ఎలాంటి దృశ్యాలు రికార్డు కాకపోవడంతో ఇది ఇంటి దొంగల పనే అని అనుమానం వ్యక్తమవుతోంది..
పిల్లలు లేని మహిళలను గర్భవతులను చేయండి. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోండి. ఇదే ఆలిండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ స్కెచ్. సోషల్ మీడియాలో ఈ పేరిట ప్రకటనలు చేస్తూ కొత్త తరహా మోసాలకు తెరలేపింది బీహార్ గ్యాంగ్..
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 12(ఆంధ్ర జ్యోతి): సంక్రాంతి పండగకు పిల్లలకు కొత్త దుస్తులు కొనాలని ఆనందంగా రాజమహేంద్రవరం మార్కెట్కు వెళ్తుండగా ప్రమాదం కబళించింది. ఈ ఘటనలో భార్య మృతిచెందగా భర్త తీవ్ర గాయాలపాలై చావుబతుకుల మధ్య కొ ట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. రాజానగరం మండలం దివాన్చెరువు గ్రామానికి చెందిన గాడి గోపినాథ్, గాడి మేఘన (35) భార్యాభర్తలు. వారికి ఓ పాప, బాబు. గోపినాథ్ స్థానికం
శంఖవరం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): మరొక పది కిలోమీటర్లు పయనిస్తే ఆ కుటుంబం సత్యదేవుని సన్నిధిలో సంతోషంగా ఉండేది. వా రింట సంక్రాంతి సందడి మిగిలేది.
ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీని క్యాష్ చేసుకొనేందుకు నకిలీ పట్టాదారు పాస్పుస్తకాలు సృష్టించి 5కోట్లు స్వాహా చేసిన కేసులో 11మందిని పోలీసులు అరెస్టు చేశారు.
మేనకోడలు వేరే వాళ్లని పెళ్లి చేసుకోవడంతో రగిలిపోయిన ఓ మేనమామ.. దుర్మార్గానికి తెగబడ్డాడు. పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగొచ్చిన యువతి కోసం కుటుంబసభ్యులు ఏర్పాటు చేసిన రిసెప్షన్లో నానా హంగామా సృష్టించాడు. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కసితో మేనకోడలి రిసెప్షన్లో ఏం చేశాడంటే..!
జిల్లాలో రెండు చోట్ల 100 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రూ.25 లక్షలు ఉంటుందని అంచనా.
చీకటి పడగానే బస్టాండ్లు లేదా బస్టాప్లలో చేతిలో సంచితో వాలిపోతారు. ఎక్కాల్సిన బస్సు రానట్టుగా ఎదురుచూస్తూనే ఉంటారు. తర్వాత రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను అర్జెంటుగా పనుంది దయచేసి సాయం చేయండని అడుగుతారు. ఒంటరి మహిళ కదా.. పోన్లే పాపమని బండెక్కించుకున్నారో.. అంతే సంగతులు..
చిత్తూరులో సోమవారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించిన ఇద్దరు ఇన్ఛార్జి తహసీల్దార్లు వీధిరౌడీల్లా ప్రవర్తించి దారినపోయేవారిని భయపెట్టారు.
ఎటు పోతోంది సమాజం.. మన ఇళ్లల్లోనూ ఆడపిల్లలు ఉంటారన్న సోయి లేకుండా పోతోంది కొందరు మగాళ్లలో. మనమూ ఒక అమ్మకు పుట్టినోళ్లమనే రెస్పెక్ట్ లేకుండా పోతోంది.