Home » Delhi High Court
RBI Rules: కొన్నిసార్లు ఊహించనివిధంగా అగ్నిప్రమాదాల సంభవించి ఇళ్లు, ఆఫీసుల్లో భద్రపరచుకున్న నోట్ల కట్టలు కాలిపోవచ్చు. ఒకటి రెండు అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు కాలిపోతే అప్పుడేం చేయాలి.. సగం కాలిన నోట్ల కట్టలను బ్యాంకులో ఇస్తే మనకి తిరిగి క్యాష్ ఇస్తారా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI రూల్స్ ఏం చెబుతున్నాయి.
మనీలాండిరింగ్ కేసులో బెయిలు కోరుతూ జేమ్స్ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఫిబ్రవరి 28న రిజర్వ్ చేశారు. తాజాగా బెయిలు మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది..
పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ, ఇతర మతాల్లో వారికి సంబంధించిన బోర్డులు ఉన్నాయని, ఇతర మతాలను అనుసరించే వారి నుంచి రక్షణ కోసం బోర్డు అవసరం ఉందని ఉన్నారు.
ఈడీ చార్జిషీటును పరిగణనలోకి తీసుకుని విచారణకు ట్రయిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడాన్ని చిదంబరం హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై సింగిల్ జడ్జి తాజా ఆదేశాలు జారీ చేస్తూ, చిదంబర పిటిషన్పై స్పందించాలని ఈడీని ఆదేశించారు. తదుపరి విచారణను 2025 జనవరికి వాయిదా వేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. అసలు సీఎం కేజ్రీవాల్కు ఈ కేసులో ఈడీ తొలుత ఎప్పుడు సమన్లు జారీ చేసింది.. ఎప్పుడు అరెస్ట్ చేసింది.. ఎప్పుడు బెయిల్ పై విడుదలయ్యారంటే..
భారత న్యాయవ్యవస్థ ఆదేశాలను పాటించకపోతే, భారతదేశంలో వికీపీడియా వ్యాపారాన్ని మూసివేయమని ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. అయితే కోర్టు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసింది, ఏం జరిగిందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
కాంగ్రెస్ నాయకుడు జగదీశ్ టైట్లర్పై హత్య సహా ఇతర అభియోగాలను నమోదు చేయాలని శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది.
తాను 12 సార్లు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రవేశ పరీక్షలు రాశానని, అందులో ఏడింటిని వదిలేసి మిగిలిన ఐదు పరీక్షలనే పరిగణనలోకి తీసుకోవాలని మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేడ్కర్ ఢిల్లీ హైకోర్టును కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) గురువారం (ఆగస్టు 29) తిరస్కరించింది. దీనిపై బీజేపీ నేత ఆయనపై పరువునష్టం కేసు పెట్టారు. దీనిని శశి థరూర్ కోర్టులో సవాలు చేశారు.