Home » Dinesh Karthik
ఎవరి జీవితంలోనైనా పెళ్లి అనేది చాలా ముఖ్యమైన వేడుక. వివాహ బంధం అనేది కలకాలం నిలిచిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని భావిస్తారు. కానీ కొన్ని బంధాలకు మధ్యలోనే బీటలు వారతాయి. పెళ్లైన కొన్నేళ్లకే విడిపోతుంటారు. ఇందుకు క్రికెటర్లు కూడా మినహాయింపేమీ కాదు.
Boxing Day Test: టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మధ్య వరుసగా ఫ్లాప్ అవుతున్నాడు. పెర్త్ టెస్ట్ సెంచరీని మినహాయిస్తే అతడి బ్యాట్ నుంచి పెద్దగా పరుగులు వచ్చింది లేదు. అసలు కింగ్ బ్యాట్ ఎందుకు మూగబోయిందో ఎవరికీ అంతుపట్టడం లేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్(Dinesh Karthik) మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఓ చిత్రం చూసిన అభిమాని సోషల్ మీడియాలో దినేష్ కార్తీక్ను ట్యాగ్ చేస్తూ చాలా బాగా యాక్ట్ చేశారని ప్రశంసించారు. ఆ తర్వాత దినేష్ కార్తీక్ కూడా స్పందించడం విశేషం.
ఐపీఎల్ RCB జట్టులో ప్రతిసారీ దాదాపు మంచి ఆటగాళ్లు ఉంటారు. కానీ ఈ జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ను గెలవలేకపోయింది. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దినేష్ కార్తీక్కు(Dinesh Karthik) కీలక బాధ్యతలను అప్పగించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
అత్యధిక ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన టాప్ ఫైవ్ క్రికెటర్లలో దినేష్ కార్తీక్ ఒకడు. ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు వివిధ ఫ్రాంఛైజీల తరఫున ఆడిన వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంకా, క్రికెట్ ఆడగలిగే ఫిట్నెస్ ఉన్నప్పటికీ దినేష్ రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
సీనియర్ ఆటగాడు, వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ఐపీఎల్కు గుడ్బై చెప్పాడు. తాజాగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఓడిపోయి ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి అనంతరం ఐపీఎల్కు కార్తీక్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్కి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని ముందు నుంచే వార్తలొస్తున్నాయి. స్వయంగా డీకేనే ఈ విషయాన్ని మొదట్లోనే చెప్పాడు. మరి..
ఐపీఎల్-2024లో అద్భుతంగా రాణిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాజా తన ఖాతాలో ఒక అరుదైన రికార్డ్ని లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో..
టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టుని ప్రకటించేందుకు ఇంకెంతో సమయం లేదు. ఈ మెగా టోర్నీలో భాగం కానున్న దేశాలు మే 1వ తేదీలోపు తమ జట్ల వివరాలను ప్రకటించాలని ఐసీసీ డెడ్లైన్ విధించింది కాబట్టి.. ఈ నెలాఖరులోపు ఎప్పుడైనా..
జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్కప్లో భాగమయ్యే ఆయా దేశాలు.. తమ జట్లను మే 1వ తేదీలోపు ప్రకటించాలని ఐసీసీ పేర్కొంది. దీంతో.. భారత సెలక్టర్లు ఈ నెలాఖరులోగా జట్టుని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.