Home » Elections
Harishrao: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి హరీష్రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పాత్ర ఉందని హరీష్రావు విమర్శించారు.
Raghunandan Rao: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతోనే ఢిల్లీ అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు.
KTR: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై మాజీ మంత్రి కేటీఆర్ మాస్ సెటైర్లు గుప్పించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం రాహుల్గాంధీ కృషి చేశారని విమర్శించారు.
ఓ వైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న బీజేపీ.. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని మిల్కిపూర్ స్థానంలో కూడా ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. అయితే ఈ ప్రాంతంలో బీజేపీ ఎంత మేరకు ఆధిక్యంలో ఉందనే వివరాలను ఇక్కడ చూద్దాం.
GVL Narasimha Rao: ఢిల్లీలో అవినీతి పాలనకు ప్రజలు చరమగీతం పాడారని మాజీ ఎంపీ జీవీఎల్ అన్నారు. మరోసారి మోదీ నాయకత్వానికి ఢిల్లీ ఓటర్లు జైకొట్టారని జీవీఎల్ చెప్పారు.
Bandi Sanjay : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించిందేనని అన్నారు. మేధావి వర్గం అంతా బీజేపీకి ఓటు వేశారని తెలిపారు.
జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఒక మీమ్తో కీలక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అసలు ఆయన ఏమని ట్వీట్ చేశారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఈరోజు ప్రకటించబడతాయి. ఈ నేపథ్యంలో అన్ని లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఫస్ట్, లాస్ట్ ఫలితాలు ఎక్కడ వస్తాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా మాచర్ల టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు.
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్లో ఒకప్పుడు ఓటింగ్ కోసం బ్యాలెట్ పేపర్ విధానాన్ని ఉపయోగించేవారు. అయితే మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని దేశంలో ఈవీఎం విధానాన్ని తీసుకువచ్చారు. దీన్ని చాలా రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ బ్యాలెట్ విధానాన్నే తీసుకురావాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి.