Home » Food
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అనారోగ్యానికి గురైన ఘటనలపై నివేదిక అందజేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రి లోకేశ్ నిర్ణయించారు.
ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలే కానీ విద్యార్థులు, గురుకులాలతో రాజకీయం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్షాలకు హితవు పలికారు. సిద్దిపేటలోని మహత్మా జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలను గురువారం కలెక్టర్తో కలిసి మంత్రి తనిఖీ చేశారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కార్యక్రమంలో నిర్వాహకులు భారీగా ఖర్చు వెజ్, నాన్వెజ్కు సంబంధించిన అనేక రకాల ఐటెమ్స్ను ఏర్పాటు చేశారు. ఫుడ్ స్టాళ్లను ఎదురెదురుగా ఏర్పాటు చేసి, అతిథులకు భోజనం వడ్డించడం స్టార్ట్ చేశారు. అయితే కాసేపటికే..
నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కొందరు విద్యార్థులు వాంతులు చేసుకోగా మరికొందరు కడుపునొప్పి, తలనొప్పితో బాధపడ్డారు.
నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించి దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచిన తందూరి చికెన్, మటన్ డీప్ ఫ్రై(Chicken and mutton deep fry).. రా చికెన్.. నల్లగా మారిన నూనె.. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్లలో దుర్వాసన.. కుళ్లిన కూరగాయలు.. పురుగులు పడ్డ సూప్ - ఇవీ మాసబ్ట్యాంక్లోని మొఘల్, డైన్హిల్ హోటళ్లలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అదనపు కమిషనర్(హెల్త్) పంకజ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో గుర్తించిన విషయాలు. అక్కడి పరిస్థితులను చూసి వారు విస్తుపోయారు.
హైదరాబాద్లో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో మేయర్ గద్వాల విజయలక్ష్మి కల్తీ ఆహారాన్ని గుర్తించారు. కుళ్లిన మాసం, అపరిశుభ్ర వాతావరణం కలిగిన వంట గదుల నిర్వహణ విషయంలో ఆమె యాజమాన్యంపై మండిపడ్డారు.
దేశంలో సామాన్య ప్రజలకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా ఆహారం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.
హైదరాబాద్లోని నాగోల్లో పలు హోటళ్లు, ,రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్లీ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలం చెల్లిన ఆహార పదార్థాల వినియోగాన్ని అధికారులు గుర్తించారు.