Home » Gaddam Prasad Kumar
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ సరదాగా కరాటే పోటీలో తలపడ్డారు. ఇరువురు కరాటే దుస్తులు ధరించి కాసేపు ప్రేక్షకులను అలరించారు.
సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్రావు పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. ఇందులో స్పీకర్ ప్రసాద్కుమార్ కూడా పాలుపంచుకున్నారు.
రాష్ట్ర శాసన సభా బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27 వరకు.. 12 రోజులపాటు జరగనున్నాయి. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించి, సమావేశాలను ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శాసనసభ సమావేశాలు జరిగినన్ని రోజులు అసెంబ్లీ ఆవరణలో ఎలాంటి ఆందోళనలు, నిరసనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
భారతీయులను ఏకతాటిపై నిలుపుతున్నది రాజ్యాంగమేనని ఆర్థిక వేత్త డాక్టర్ నరేంద్ర జాదవ్ అన్నారు. 75 సంవత్సరాలుగా మన రాజ్యాంగం మరింత బలంగా మారిందని, అందరూ దానికి కట్టుబడి ఉంటున్నారని చెప్పారు.
ప్రపంచం పెట్టుబడి కేంద్రంగా హైదరాబాద్ను నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వృద్ధి చెందుతున్నదని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
‘‘శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలతో పాటు అనేక హామీలు ఇచ్చాం. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్రెడ్డి కూడా అనేక హామీలు ఇచ్చారు.
శీతాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను సీఎం రేవంత్రెడ్డి ఆయన చాంబర్కు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.
శాసనసభ శీతాకాల సమావేశాలు గరంగరంగా జరుగుతున్నాయి. సోమవారం అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు ప్రభుత్వం కొంత ఆటవిడుపు కల్పించనుంది. వీరికి ఆటల పోటీలు నిర్వహించడంతో పాటు స్టడీ టూర్లకు తీసుకెళ్లనుంది.