Home » Goa
గోవా కేంద్రంగా నగరంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్(Online Cricket Betting) దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు. ఒక కలెక్షన్ ఏజెంటును అరెస్టు చేశారు. అతని నుంచి 8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
లైంగిక వేధింపులు, పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీబాషా అలియాస్ జానీ మాస్టర్ను రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు.
బీజేపీలో భిన్నమైన నేత కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ. తనదైన శైలిలో గోవాకు చెందిన బీజేపీ నేతలను శనివారం ఆయన అప్రమత్తం చేశారు. ‘‘కాంగ్రెస్ చేసిన తప్పులను మనమూ చేస్తే బీజేపీ అధికారంలో ఉండి ప్రయోజనం ఏమీ ఉండదు’’ అని ఆయన తేల్చేశారు.
తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలంటే డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో లేదు. కేవలం బస్సు సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంది.
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తి నిలిచిపోవడంతో రెండు గంటలపాటు పడిగాపులు కాసిన ప్రయాణికులు విసుగు చెంది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందోళనకు దిగారు. విశ్వసనీయ సమాచారం మేరకు..
ప్రయాణం అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపడతారు. అయితే ఇప్పుడు సమ్మర్ సెలవులు(summer holidays) వచ్చిన క్రమంలో అనేక మంది టూర్ల కోసం ప్లాన్ చేస్తుంటారు. వీకెండ్ టూర్ వెళ్లాలనుకునే వారి కోసం కూడా ఇది స్పెషల్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రధానంగా హైదరాబాద్ నుంచి గోవా(hyderabad to goa)కు అతి తక్కువ బడ్జెట్(low budget)లో ఎలా వెళ్లాలో ఇప్పుడు చుద్దాం.
దేశంలోని విమానయాన రంగంలోకి మరో కొత్త ఫ్లైట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు ఇవి ఏకంగా అత్యంత తక్కువ ధరల్లో ఉండటం విశేషం. ఇటివల హైదరాబాద్ టూ గోవా ఫ్లైట్ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా చోరులు దొంగతనాలను జల్సాల కోసం చేస్తారు. మరికొందరు ఆకలి బాధతో చేస్తారు. ఇంకొందరు పని దొరక్క చేస్తుంటారు. అలా ఓ దొంగ యాపిల్ ఐఫోన్ని దొంగతనం చేశాడు. అది దేనికోసం తాకట్టు పెట్టాడో తెలిస్తే షాక్ అవుతారు. పావ్ భాజీ కోసం ఏకంగా ఐఫోన్నే అమ్మాడు.
ఐఎన్ఎల్డీ చీఫ్ నఫే సింగ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కాల్పులు జరిపిన ఇద్దరు షూటర్లను గోవాలో పట్టుకున్నారు. సౌరవ్, ఆశిష్ను గోవాలో పట్టుకున్నామని, మరికరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం దాదాపు తెల్లవారు జామున 4.30 వరకు కొనసాగింది. బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం ఎప్పుడైనా విడుదల చేయవచ్చు. ఇక ఈ సమావేశంలో దాదాపు 16 రాష్ట్రాల నుంచి లోక్సభ అభ్యర్థుల పేర్లను చర్చించి ఖరారు చేశారని సమాచారం. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తొలుత ఉత్తరప్రదేశ్ అభ్యర్థుల పేర్లపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.