Home » Google
రేవంత్ రెడ్డి సర్కార్ జాక్ పాట్ కొట్టింది. దేశంలోని ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినా.. గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ మాత్రం హైదరాబాద్ వేదికగా ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్తో ఆ సంస్థ ఒప్పందం చేసుకుంది.
వీడియోను తొలగించాలన్న ఆదేశాలను పాటించలేదన్న కారణంతో ముంబయి బల్లార్డ్ పియర్లోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేటు న్యాయస్థానం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కు కోర్టు ధిక్కరణ నోటీసులు పంపించింది.
ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన గూగుల్ క్రోమ్ బ్రోజర్ను సేల్ చేయాలని పలువురు కోరుతున్నారు. దీనిపై కోర్టు ఈరోజు నిర్ణయం తీసుకోనుంది. అయితే ఎందుకు సేల్ చేయాలనే ప్రతిపాదన వచ్చిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
అమెరికా ఎన్నికల్లో ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంస్థ ఉద్యోగులకు కీలక సూచన చేశారు. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా ప్రజలకు గూగుల్ విశ్వసనీయ సమాచార కేంద్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అభిలషించారు.
గూగుల్ ప్రతిసారి యూజర్లు, వ్యాపారస్తుల సౌలభ్యం మేరకు అనేక ఫీచర్లను అందిస్తోంది. అందులో భాగంగానే చిన్న వ్యాపారాలస్తుల కోసం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.
దిగ్గజ సింగర్ క్రిష్ణ కుమార్ కున్నాత్ అంతే తెలియనివారు పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే హింధీలో 500లకుపైగా పాటలు, ఇతర భారతీయ భాషల్లో 200లకు పైగా పాటలు పాడి అలరించారు. ప్రక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఆయనను గౌరవిస్తూ గూగుల్ ప్రత్యేక ఇవాళ డూడుల్ యానిమేషన్ను ప్రచురించింది.
గూగుల్ కంపెనీ తన ఉద్యోగులకు చక్కటి భోజన సదుపాయలను ఉచితంగా అందిస్తోందని టెక్ రంగంలో పనిచేస్తున్నవారికి చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా గూగుల్ ఫ్రీ మీల్స్ పాలసీ ప్రాచుర్యం పొందింది. మరి ఎందుకు ఇంతలా ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
సైబర్ స్కామర్లు ఇప్పుడు Gmailని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఏఐ ఆధారిత సాధనాలను ఉపయోగించి వినియోగదారుల ఖాతాలను రికవరీ చేస్తామని మభ్యపెడుతూ మోసం చేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ 'గూగుల్ ఫర్ ఇండియా' 10వ ఈవెంట్ ఈరోజు ఢిల్లీలో నిర్వహించింది. ఈ ఈవెంట్లో గూగుల్ జెమిని ఏఐ గురించి సహా కీలక ప్రకటనలు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
టెక్ ప్రియులకు గుడ్ న్యూస్. గూగుల్ తన వార్షిక ‘గూగుల్ ఫర్ ఇండియా 2024’ ఈవెంట్ను అక్టోబర్ 3న నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ Android, AI, Google అసిస్టెంట్ సహా కీలక సేవల గురించి ప్రకటనలు చేసే అవకాశం ఉంది.