Home » Health
వాతారవణం మారినప్పుడు ఆక్సిజన్ అధికంగా ఉండే చాలా రకాల ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. దీనికి ఆరోగ్యాన్నిచ్చే ఆకు కూరలు, బ్రోకలీ, దుంపలు, స్ట్రాబెర్రీలు, అవకాడోలు, వెల్లుల్లి, వాల్ నట్స్, చిలగడదుంపలను, డార్క్ చాక్లెట్, సిట్రస్ పండ్లను తీసుకోవాలి.
మెంతులు మన ఇంట్లో వాడుకునే చాలా సాధారణమైన వంట దినుసు. దీనితో చేసే ఏ వంటకం అయినా చాలా రుచిగా ఉంటుంది. మెంతులలో ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ తోపాటు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా అందుతాయి.
బీర్లు అతిగా తాగితే ప్రమాదమని మీకు తెలుసా. రోజూ బీరు తాగుతుంటే శరీరంలో జరిగే మార్పులు, కలిగే సైడ్ ఎఫెక్ట్స్, ఎవరు ఎంత తాగాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సర్కారు తుమ్మ కాయల పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే కండరాలకు బలం చేకూరుతుంది. అలాగే ఇందులోని ప్రోటీన్ కంటెంట్ శరీర క్రియలకు శక్తిని అందిస్తుంది.
ప్రాసెస్ చేసిన పదార్ధాలు అయితే పాశ్చరైజేషన్, ఎండబెట్టడం, చాలా రకాల మసాలాలు, నిల్వ ఉండేందుకు ఉపయోగించే పదార్థాల కలయికతో ప్రాసెస్ చేసిన ఆహారాలు ఆరోగ్యానికి మంచిది కాదనే విషయం అందరికీ తెలిసిందే.
కొబ్బరి నీటిని మధ్యాహ్నం భోజనానికి ముందు తాగుతారు. ఇది అతిగా తినడం నుంచి రక్షిస్తుంది. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల జీర్ణ శక్తి మెరుగవుతుంది. కడుపు ఉబ్బరం సమస్య కూడా తగ్గుతుంది.
అపానవాయువు అనేది చాలా సహజమైన విషయమే అయినా దీని గురించి మాట్లాడటానికి, నలుగురిలో అపానవాయువు వదలడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా దుర్వాసనతో కూడిన అపానవాయువు వల్ల చుట్టు ప్రక్కల వాతావరణం కూడా చాలా ఇబ్బందిగా మారిపోతుంది
ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలే అయినా మరుపుకు రాకపోవడం, ముఖ్యమైన తీదీలు, సమాచారం మరిచిపోవడం జరుగుతుంది. అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది.
తలసేమియా అనేది ప్రమాదకరమైన వ్యాధి. ఇది మరణానికి కారణమవుతుంది. ఇది పుట్టుకతో వస్తుంది. తల్లిదండ్రుల నుండి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి గురించి అనేక అపోహలు ఉన్నాయి
పసుపు వంటింట్లో సహాజంగా వాడే పదార్థం. ఆయుర్వేదం పసుపును ఔషదంగా వర్ణిస్తుంది. పసుపును కేవలం వంటల్లోనే కాకుండా వైద్యంలోనూ, సౌందర్య సాధనంగానూ ఉపయోగిస్తారు. ఏ రకంగా చూసినా పసుపుతో లాభాలే అనిపిస్తాయి. కానీ పసుపుతో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.