Home » Indian Army
భారత్, పాకిస్తాన్ పేర్లు బద్ధ శత్రువులు గుర్తుకొస్తారు. ఈ రెండు దేశాల మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొని ఉంటుంది. అలాగే ఈ రెండు దేశాల బలాబలాలపై కూడా అందరి దృష్టి నెలకొని ఉంటుంది . తాజాగా, భారత్, పాక్ ఆర్మీలో దేని బలం ఎంతుంది, యుద్ధం వస్తే గెలుపు ఎవరది.. అనే ఆంశాలపై అంతా ఆసక్తికర చర్చ నడుస్తొంది. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల బలాబలాలపై ఓ లుక్కేద్దాం..
భారత ఆర్మీలో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ (క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్), అగ్నివీర్ ట్రేడ్స్మెన్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ అధికారి, మేజర్ పీసీ రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు.
NCC Special Entry Scheme: పోలీసు ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా.. అయితే, వెంటనే ఈ నోటిఫికేషన్ పరిశీలించండి. డిగ్రీ అర్హతతోనే భారత సైన్యంలో అధికారి అయ్యే అవకాశం అందుకోండి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
India-Pakistan: జమ్మూ కాశ్మీర్లోని భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వద్ద పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. బుధవారం సాయంత్రం పూంచ్ జిల్లా జమ్మూ డివిజన్లోని బాలాకోట్ ప్రాంతం సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది జరిపింది. ఈ చర్యలతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం దాయాది సైన్యంపై విరుచుకుపడింది.
Rahul Gandhi : కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. భారత్ జోడో యాత్ర సమయంలో సైనికులపై అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై లక్నో కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కొత్త కేసు కాంగ్రెస్ అగ్రనేతకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
భారత సైన్యం 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హైదారాబాద్లోని గోల్కొండ కోటలో ‘నో యువర్ ఆర్మీ’ మేళా నిర్వహిస్తుంది.
అక్టోబర్ 21న భారత్, చైనా మధ్య బలగాల ఉపసంహరణ, పెట్రోలింగ్ పునరుద్ధణకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం అక్టోబర్ 29లోగా బలగాల ఉపసంహరణ పూర్తి కావాల్సి ఉండగా, ఇరువర్గాలు తమ మౌలిక సదుపాయాలను తొలగించి వెనక్కి మళ్లాయి.
ఉగ్రవాదుల ఆచూకీ కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా విషాదం ఎదురైంది. దాక్కున్న ఉగ్రవాదుల కోసం సైన్యం ముమ్మరంగా గాలించిన ఈ ఆపరేషన్లో ‘ఫాంటమ్’ అనే ఆర్మీ శునకం కూడా పాల్గొంగింది. అయితే ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల బుల్లెట్లు శునకానికి తగిలాయి. తీవ్రమైన గాయాలతో ‘ఫాంటమ్’ తన ప్రాణాన్ని త్యాగం చేసింది.
మహారాష్ట్రలోని నాసిక్లో విషాదం చోటుచేసుకుంది. ఫైరింగ్ ప్రాక్టీసులో ఇండియన్ ఫీల్డ్ గన్ నుంచి షెల్ మిస్ఫైర్ కావడంతో ఇద్దరు ఇండియన్ ఆర్మీ అగ్నివీరులు మరణించారు.
సైనిక అవసరాల కోసం వినియోగించే అత్యాధునిక కామికేజ్ డ్రోన్ల తయారీ, అభివృద్ధి చేసేందుకు నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ్స(ఎన్ఏఎల్).. రిక్వస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎ్ఫపీ)ను ఆహ్వానించింది.