Home » Indonesia
ఇండోనేషియాలోని సమత్రా దీవుల్లో భూకంపం వస్తే.. భారత్లోని ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు ఎందుకొస్తాయి? పాకిస్థాన్లో భూకంప కేంద్రం ఉంటే..
ఇండోనేషియాలో బుధవారం రెక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. సులవేసీ ద్వీపానికి కొంత దూరంలో సముద్రగర్భంలో భూకంప కేంద్రం ఉన్నట్టు స్థానిక ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఆస్తి, ప్రాణ నష్టం ఏదీ జరగలేదని వెల్లడించింది.
ఇండియా కీలక విధానమైన 'యాక్ట్ ఈస్ట్ పాలసీ'లో కీలక భాగస్వామిగా ఇండోనేషియా ఉంది. 2024 అక్టోబర్లో దేశాధ్యక్షుడుగా ప్రభోవొ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్లో పర్యటించనుండటం ఇదే ప్రథమం.
ఇండోనేషియా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఐఫోన్ 16 అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధిస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
భారతీయ మహిళలకు బంగారం(Gold Rates) అంటే ఎంత మక్కువనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో డబ్బులు ఉన్నాయంటే చాలు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతారు.
దుష్టులకే కాదు. క్రూర మృగాలకు సైతం సాధ్యమైనంత దూరంగా ఉండాలి. అలా కాకుంటే.. వాళ్లతో.. వాటితో ఆటలాడితే చివరకు ప్రాణాలకే ప్రమాదమన్న సంగతి గ్రహించాలి. ఈ విషయాన్ని ఏ మాత్రం లైట్గా తీసుకున్నా.. ఆ తర్వాత ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకు ఇండోనేషియాలోని పట్టాయాలో చోటు చేసుకున్న ఈ ఘటనే అందుకు ఉదాహరణ. నీటి ఒడ్డుకు వచ్చిన మొసలి తలపై ఓ యువకుడు చెయ్యి పెట్టాడు.
ఇండోనేసియాలోని వెస్ట్ సుమత్రా ప్రావిన్స్లో బంగారు గని శుక్రవారం కుప్పకూలింది. ఈ ఘటనలో 15 మంది సజీవ సమాధి అయ్యారు. తప్పిపోయిన మరో ఏడుగురి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు.
ఇంట్లోని గోడలు, పైకప్పుల నుంచి అప్పుడప్పుడు వింత వింత వస్తువులు, జీవులు బయటికి వచ్చిన సందర్భాలను చూస్తుంటాం. కొన్నిసార్లు ఇంటి గోడల్లో తేనెటీగలు కనిపిస్తే.. మరికొన్నిసార్లు సీలింగ్ నుంచి పాములు, కొండచిలువలు బయటికి వస్తుంటాయి. చివరకు...
ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో పరిచయాలు సులభంగా అవుతున్నాయి. అలాగే మోసాలు కూడా అంతే స్థాయిలో జరుగుతున్నాయి. ప్రధానంగా ప్రేమ, పెళ్లి పేరుతో నిత్యం అనేక మంది మోసపోవడం చూస్తున్నాం. తాజాగా...
కోతులు ఎంత అల్లరి చేస్తాయో, అంతే తెలివైనవి. కొన్ని విషయాలను అవి మనుషులను చూసి నేర్చుకుంటే, మరికొన్ని మాత్రం తామే స్వయంగా ఎన్నో పనులు చేసుకుంటాయి. తాజాగా ఓ కోతి చేసిన పని చూసి.. శాస్త్రవేత్తలు సైతం నివ్వెరపోయారు.