Home » Jr NTR
అవును.. కాబోయే సీఎం టాలీవుడ్ నటుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి.! ఈ మధ్య టీడీపీ బహిరంగ సభల్లో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర పాదయాత్రలో ఇలా ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనిస్తున్నాయి. ఇక నినాదాలు అంటారా కొదువేలేదు...
అవును.. ఏపీ రాజకీయాల్లో మార్పు మొదలైంది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘వారాహి యాత్ర’ (Pawan kalyan Varahi Yatra) మొదటి విడత విజయవంతంగా ముగియగా.. రెండో విడత కూడా ప్రారంభమైంది. అధికార వైసీపీ (YSR Congress) తప్పొప్పులను ఎత్తిచూపుతూ.. తప్పుచేసిన ఎమ్మెల్యేలను నిలదీస్తూ యాత్ర సాగుతోంది...
పేకాటలో రూ.5 విషయంలో వివాదం రావడం రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలకు దారి తీసిన ఘటన మనం జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో చూశాం. అచ్చం అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో చోటుచేసుకుంది.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన సంఘటన శనివారం సూళ్లూరుపేటలో చోటుచేసుకుంది.ఈ దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. సూళ్లూరుపేటలోని రాఘవయ్య పేటకు చెందిన అన్నదమ్ములు వెంకటేష్ యాదవ్, సునీల్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.తారక్ ఫౌండేషన్ పేరిట రక్తదానం లాంటి సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు.
టాలీవుడ్పై (Tollywood) బీజేపీ (BJP) స్పెషల్ ఫోకస్ పెట్టిందా..? తెలంగాణలో బీజేపీ (TS BJP) బలోపేతానికి సెలబ్రెటీలను వాడుకోవాలని అగ్రనేతలు భావిస్తున్నారా..? అంటే తాజా పరిణామాలను చూస్తే ఇదే అక్షరాలా నిజమయ్యేలా ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah).. తెలంగాణలో పర్యటించిన ప్రతీసారి సినీ సెలబ్రిటీలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు..
ఎన్టీఆర్ వందవ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ఏమీ చేయలేదని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు తన భజన చేయించుకున్నారన్నారు. ఆ తర్వాత తమ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. శత దినోత్సవ వేడుకలు అంటే ఇవేనా? అని కొడాలి నాని ప్రశ్నించారు.
హైదరాబాద్ (Hyderabad)లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డును ఆనుకొని ఉన్న కైతలాపూర్ (Kaitalapur) మైదానంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను
హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డును ఆనుకొని ఉన్న కైతలాపూర్ (Kaitalapur) మైదానంలో శనివారం సాయంత్రం 5గంటలకు ఈ సభ జరగనుంది.
హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు సమీపంలోని కైతలాపూర్ (Kaitalapur) మైదానంలో ఎన్టీఆర్ శత జయంతి కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.
తెలంగాణలోని ఖమ్మంలో ఆవిష్కరించదలచిన శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు స్టే (నిలుపుదల ఉత్తర్వులు) విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు..