Home » Kandula Durgesh
Kandula Durgesh: పర్యాటక రంగంలో ఉపాధి, పెట్టుబడులే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ ఉద్ఘాటించారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
Kandula Durgesh : ఏపీ పర్యాటక అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగానికి అవసరమైన నిధులను విడుదల చేసింది. ఈ మేరకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.
Minister Kandula Durgesh: సీఎం చంద్రబాబు పర్యాటక రంగపై ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీ పర్యాటకం తనదైన ప్రత్యేకతను చాటుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
Minister Kandula Durgesh: రాష్ట్రంలో త్వరలోనే బీచ్లను అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. కాకినాడ, సూర్యలంక, మైపాడ్ , మచిలీపట్నం బీచ్లకు బ్లూఫాగ్ సర్టిఫికెట్ల కోసం కృషి చేస్తున్నామని అన్నారు. అంతర్జాతీయ పర్యాటకులు ఏపీకి వచ్చేందుకు కృషి చేస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
Kandula Durgesh: గుంటూరు అభివృద్ధిపై కీలక నిర్ణయాలుప్రభుత్వ పథకాలు పగడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపడతామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నగరంలో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపడతామని అన్నారు.
విశాఖపట్నం నోవాటెల్ హోటల్లో సోమవారం టూరిజం రీజినల్ కాన్క్లేవ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిర్వహిస్తున్నా మన్నారు.
Minister Kandula Durgesh: టూరిజం శాఖకు ఇండస్ట్రీయల్ స్టేటస్ తీసుకువచ్చామని సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రుషికొండ ప్యాలెస్ నిర్మాణం ద్వారా టూరిజం శాఖకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని ఆరోపించారు. రానున్న రోజుల్లో వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి పనుల ప్రగతిపై మంత్రి కందుల దుర్గేశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పనులకు సంబంధించిన పలు వివరాలను అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ జేశారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన ఏపీలో ఆదరణ లేకపోవడం బాధాకరమని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మనది అని చెప్పుకొని సాంస్కృతిక, సాంప్రదాయ కళలు అంతరించిపోకుండా చూసుకునే బాధ్యత అందరిపై ఉందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
రాష్ట్ర టూరిజం అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు.ఆలయాలకు వచ్చే భక్తులు వసతులు లేక కేవలం దర్శనాలకే పరిమితం అవుతున్నారన్నారు. ప్రసిద్ధ ఆలయాల పక్కనే టూరిస్ట్ స్పాట్లు ఉన్న సౌకర్యాలు లేక వెళ్లలేకపోతున్నారని చెప్పారు.