Home » Kerala
ఓ మహిళ తన భర్తను కాపాడుకునేందుకు అత్యంత సాహసోపేతంగా వ్యవహరించింది. వెనుకా ముందూ ఆలోచించకుండా తన ప్రాణాలను సైతం పణంగా పెట్టింది. 40 అడుగుల లోతైన బావిలో పడిపోయిన భర్తను కాపాడింది.
ఇటీవల జరిగిన ప్రాణాంతకమైన పులి దాడి నేపథ్యంలో ప్రభుత్వం 48 గంటల కర్ఫ్యూ విధించింది. దీంతోపాటు పాఠశాలలు, అంగన్వాడీలు, మదర్సాలు, ట్యూషన్ కేంద్రాలు మూసివేయాలని నిర్ణయించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఆదివారం కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో స్టేట్ ఎన్పీఎస్ ఎంప్లాయీస్ కలెక్టివ్ సమక్షంలో క్విట్ ఎన్పీఎ్స-నో యూపీఎస్ మహా ర్యాలీ జరిగింది.
శబరిమలలో అయ్యప్ప స్వామి మకర జ్యోతి రూపంలో దర్శనమిచ్చారు. పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి స్వరూపుడై భక్తులకు కనువిందు చేశాడు. మకర జ్యోతిని దర్శించుకున్న భక్తులు.. భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
సంక్రాంతి పండగను పురస్కరించుకుని మరక జ్యోతి దర్శనం కోసం భక్తులు వేలాదిగా విచ్చేశారు..
ఓ ఇల్లు 20 ఏళ్లుగా తాళం వేసి ఉంది. అయితే, ఆ ఇంటి వద్ద ఆందోళన జరుగుతుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేసేందుకు ఆ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
RTC Bus: ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. భారీ లోయలో పడింది. ఈ ప్రమాదంలో నలురుగు మృతి చెందారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మాదన్నపేట ఉప్పరిగూడకు చెందిన అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న బస్సు కేరళలోని శబరిమల సమీపంలో ఘాట్ రోడ్డులో బోల్తా పడింది.
యెమెన్లో మరణశిక్ష పడిన భారతీయ నర్సు నిమిష ప్రియను ఆదుకొనేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది.
2019 రాహుల్గాంధీ వయనాడ్ నుంచి గెలిచి, అమేథీలో ఓడిపోయారు. తిరిగి 2024లో రాహుల్ వయనాడ్, రాయబరేలిలో గెలిచారు. వయనాడ్ సీటును ఆయన వదులుకోవడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా గెలిచారు.