Home » Liquor rates
మద్యం అమ్మకాల ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.34,600 కోట్ల ఆదాయం సమకూరింది.
2024-25లో మద్యం అమ్మకాలు 9.1% పెరిగాయి, కానీ విలువలో కేవలం 0.34%నే పెరుగుదల. కొత్త బ్రాండ్లు ప్రవేశపెట్టడం మరియు ధరల తగ్గింపు వల్ల 12 జిల్లాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయి
ఆర్టీజీఎస్ సర్వే ప్రకారం, 87.21% మంది వినియోగదారులు మద్యం అమ్మకాలలో ఎమ్మార్పీ ఉల్లంఘనలు జరగడంతో అధిక ధరలు చెల్లించాల్సి వస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మకాల టార్గెట్లు విధించడం వల్ల బెల్టు షాపులకు మద్యం సరఫరా పెరిగి, వినియోగదారులకు అదనపు ఛార్జీలు వేయడం జరిగింది. ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం దేశంలోనే అతి పెద్దదని, ఢిల్లీ లిక్కర్ స్కామ్కు మించినదని ఆరోపించారు. ఈ స్కాంపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు
కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. తెలంగాణలో బీర్లు, లిక్కర్ అమ్మేందుకు కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్
మద్యం అమ్మకాలకు నిర్దిష్టమైన పనివేళలు ఉన్నా.. బార్ల యాజమాన్యాలు లెక్కచేయడం లేదు. సమయ నిబంధనలను విచ్చలవిడిగా ఉల్లంఘిస్తున్నాయి.
నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలోని చేపల చెరువు వద్ద గోవా లేబుల్స్తో ఉన్న 4080 మద్యం బాటిళ్లను బుధవారం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో గత ఆప్ ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ప్రభుత్వానికి రెండు వేల కోట్ల రూపాయలకుపైగా నష్టం వచ్చిందని సీఎం రేఖ గుప్తా అన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ లిక్కర్ స్కాం అవినీతి లెక్కల గురించి ప్రస్తావించారు.
మద్యం అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాల వల్లనే ప్రజలు 11 సీట్లు ఇచ్చారన్నారు.
రాష్ట్ర మద్యం విధానంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.