Home » Money Scam
జీవిత బీమా సొమ్ము పొందేందుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు నమ్మించారు. అందుకు అవసరమైన మృతదేహం కోసం ఓ యాచకుడిని హత్య చేశారు.
సైబర్ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెండ్ డైరెక్టరేట్ చర్యలు తీసుకుంటుంది. కఠినమైన మనీ ల్యాండరింగ్ కింద కేసులు నమోదు చేసి, లోన్ యాప్ నిర్వాహకులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
అనంత నగరపాలికలో హడావుడిగా రూ.7 కోట్ల బిల్లు చేసుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో బిల్లులు ఆగిపోతాయనే భయంతో గుట్టుగా వ్యవహారం నడపాలని ప్రయత్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కానీ ఉన్నతాధికారులకు తెలియడంతో బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలంలో కొన్ని అడ్డగోలు పనులకు సైతం బిల్లులు చేశారు. ప్రభుత్వ పథకాల ప్రచార ...
ఎటువంటి బిల్లులు లేకుండా నగదును తీసుకెళ్తున్న వ్యక్తి నుండి రూ.1.7లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు వనటౌన సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక ఎర్రగుంట్ల సర్కిల్లో శుక్రవారం తనతోపాటు ఎస్ఐ శ్రీనివాస్, ఏఎ్సఐ బాషా, సిబ్బందితో కలిసి వాహ నాలు తనిఖీ చేశామన్నారు.
ఈమధ్య కాలంలో నకిలీ నోట్ల దందా బాగా పెరిగిపోయింది. వెబ్ సిరీస్లతో పాటు సోషల్ మీడియాలో నకిలీ నోట్లను ఎలా తయారు చేయాలన్న వీడియోలు విస్తృతంగా అందుబాటులో ఉండటంతో.. వాటిని చూసి దుండగులు నకిలీ నోట్లు తయారు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు సైతం అదే పని చేశారు.
ఓ లేడీ డాక్టర్ కూడా ఈ-కామర్స్ సైట్లో రూ.300 విలువైన లిప్టిక్ ఆర్టర్ చేసింది. కానీ ఆ ఆర్డర్ డెలివరీ కాకుండానే జరిగిన పనికి..
పాపం 75ఏళ్ల వ్యక్తి నుంచి ఏకంగా 3.30కోట్ల రూపాయలు కొట్టేశారు. డబ్బు కొట్టేయడానికి వారు నడిపినా డ్రామా తెలిస్తే షాకవుతారు.
క్విడ్ ప్రోకోలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భూ మార్పిడి చేసుకున్నారనే కేసులో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, మాజీ కేంద్ర రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవితో పాటు మరో 14 మంది నిందితులకు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది.
రిటైర్మెంట్ తరువాత హాయిగా విశ్రాంత జీవనం గుడుపుతున్న ఓ వ్యక్తి జీవితంలో ఒకే ఒక్క ఫోన్ కాల్ ఊహించని దెబ్బ కొట్టింది