Home » Nellore politics
Minister Narayana: గత ఐదేళ్లలో పార్కుల్లో ఆట వస్తువులు మూలానపడ్డాయని, వాటిని పునరుద్ధరిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. 30 రోజుల్లోగా జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించామని అన్నారు.
Anam Ramanarayana Reddy: జగన్ ప్రభుత్వంపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.
Minister Narayana: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సమయంలో పేదల కళ్లల్లో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందని మంత్రి నారాయణ అన్నారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. మిగిలిన హామీలు సైతం త్వరితగతిన అమలు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
YSRCP: నెల్లూరులో వైసీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి తీరుపై మత్స్యకార నేతలు తిరుబాట వేశారు. ఈ విషయంలో వైసీపీ హే కమాండ్తో తాడో పేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యారు.
నెల్లూరు జిల్లా కందుకూరు నడిబొడ్డున సుమారు రూ.80 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిపై అక్రమార్కులు కన్నేశారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా 12 సంవత్సరాల క్రితం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆస్తి అది.
మందల వెంకట శేషయ్య... మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ముఖ్య అనుచరుడు. వైసీపీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు కూడా..
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక్కటి కూడా వదలకుండా 11 స్థానాలూ తెలుగుదేశానివే! అక్కడి నుంచి గెలిచిన వాళ్లలో ఇద్దరు మంత్రులూ ఉన్నారు! మహామహా నాయకులెందరో ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ...
రాష్ట్రంలో పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్లు రైతులకు అందుబాటులోకి తీసుకు వస్తే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఒక్క ఎకరా కూడా వృధా కాకుండా.. రైతులు సాగు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పనికి మాలిన మాటలు మాట్లాడే రోజక్కకు ఇంకా సిగ్గు రాలేదన్నారు. తిరుమలను దోపిడి చేసిన రోజాకు ప్రోటోకాల్ దర్శనం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
‘కరువు రహిత రాష్ట్ర నిర్మాణమే నా లక్ష్యం. ఇందుకోసం శక్తివంచన లేకుండా పనిచేస్తా. రెండేళ్లు వర్షాలు లేకపోయినా ఇబ్బందులు లేకుండా భూమినే జలాశయంగా మార్చాలి. అందుకు నదుల అనుసంధానం ఒక్కటే మార్గం.