Home » Perni Nani
Kollu Ravindra Fire On Perni Nani: మద్యంలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీఐడీ ఎంక్వైరీ జరుగుతోందని.. సిట్ను ఏర్పాటు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సిట్ వేసిన సాయంత్రం తాడేపల్లిలో ఫైల్స్ దగ్ధం చేశారన్నారు. ఏ తప్పు చేయకపోతే ఫైల్స్ తగలబెట్టడం ఎందుకు..? ముందస్తు బెయిల్ ఎందుకు అని ప్రశ్నించారు.
కోర్టు ఉత్తర్వులను పేర్ని నాని బేఖాతరు చేస్తూ పార్టీ కార్యాలయంలోకి వెళ్లారు. పేర్ని నానితో పాటు అతని కుమారుడు పేర్ని కిట్టు కూడా వెళ్లారు. పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. కార్యాలయం ముందు ఉన్న డ్రైనేజీపై అక్రమంగా ర్యాంప్ నిర్మాణం చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్బుక్ తెరిచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో రెడ్బుక్ పాలన కొనసాగుతోందని విమర్శిస్తున్నారు. రెడ్బుక్ పేరుతో ఇష్టారీతిగా కూటమి ప్రభుత్వం వ్యవహారిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు.
కాకినాడ పోర్టులో బొంబాయి కాటావద్ద అధికారులు 92 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు.
మంత్రి పేర్నినాని సతీమణి పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు ...
బియ్యం విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును గోడౌన్ మేనేజర్, ఈ కేసులో రెండో నిందితుడైన మానసతేజ బ్యాంకు ఖాతా నుంచి పేర్ని నాని ఖాతాకు డబ్బులు బదిలీ అయ్యాయని వెల్లడించారు.
Perninani Bail: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్నినాని ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినానిని పోలీసులు ఏ6గా చేర్చారు. దీంతో అరెస్ట్ భయంతో మాజీ మంత్రి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
గోదాములో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని మాయం చేయడంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కీలకపాత్ర పోషించారని, దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు.
Andhrapradesh: మాజీ మంత్రి పేర్నినాని ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. జనవరి 20 (సోమవారం) వరకు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
పేదల బియ్యాన్ని స్వాహా చేసి అడ్డంగా దొరికి పోయిన మాజీ మంత్రి పేర్ని నాని తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఓ అమాయకుడిని బలి చేసేందుకు సిద్ధమయ్యారు.