Home » Petrol Price
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయనే వార్తతో ఆందోళన చెందుతున్నారా. బండిలో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే ఒక రూ.20 నుంచి రూ.40 ఆదా అవుతుందనుకుంటున్నారా. మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్సైజ్ సుంకం పెరిగినా వాహనదారులపై ఎలాంటి భారం పడబోదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ వాహనదారులపై పడిందా. పెట్రో ఉత్పత్తుల పెరుగుదలకు కారణం అదేనా. కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్పై రూ.2 ఎక్పైజ్ సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ అర్థరాత్రి నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు కొన్నాళ్లుగా అలాగే స్థిరంగా ఉంటున్నాయి. ఎలాంటి తగ్గుదల నమోదు కాలేదు. అయితే ధన త్రయోదశి సందర్భంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం కీలకమైన ప్రకటన చేశాయి. పెట్రోల్ పంప్ డీలర్లకు చెల్లించే డీలర్ కమిషన్ను పెంచుతున్నట్లు ప్రకటించాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని దేశవ్యాప్తంగా డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహాజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు.
చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC) ప్రతిరోజూ ఇంధన ధరలను ప్రకటిస్తాయి. OMCలు గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు, విదేశీ మారకపు రేట్లలో హెచ్చుతగ్గులకు తగినట్లు ధరలను సర్దుబాటు చేస్తాయి.
ధరల పెరుగులతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. పెట్రోల్పై రూ.5, హై-స్పీడ్ డీజిల్పై రూ.9 చొప్పున.. ధరలు తగ్గాయి. అంతర్జాతీయ ధరలు, దిగుమతి ప్రీమియంల తగ్గుదల కారణంగా..
మీరు వినియోగిస్తున్న బైక్(bike) రోజురోజుకు పెట్రోల్(petrol) ఎక్కువగా తాగుతుందా. బైక్ను కొనుగోలు చేసినప్పుడు కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్(milage) వాస్తవానికి ఇప్పుడు రావడం లేదా. అయితే మీరు రోజువారీ జీవితంలో బైక్ నడుపుతున్నప్పుడు, మనం కొన్ని తప్పులు(mistakes) చేస్తుంటాం. దాని వల్ల బైక్ మైలేజ్ క్రమంగా తగ్గుతుంది. ఆ కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సార్వత్రిక ఎన్నికలు (2024 Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) బంపర్ న్యూస్ ప్రకటించింది. పెట్రోల్ (Petrol), డీజిల్పై (Diesel) ఏకంగా రూ.15.3లను తగ్గించింది.
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంధన ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పెట్రోల్ ( Petrol ), డీజిల్ రేట్లు తగ్గించింది. లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.2 తగ్గిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో కిష్టారం పెట్రోల్ బంక్లో 5 వేల రూపాయల డీజిల్ కొట్టించుకొని గుర్తు తెలియని వ్యక్తులు పది రూ.500 నకిలీ నోట్లు ఇచ్చారు.