Home » Petrol Pumps
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయనే వార్తతో ఆందోళన చెందుతున్నారా. బండిలో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే ఒక రూ.20 నుంచి రూ.40 ఆదా అవుతుందనుకుంటున్నారా. మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్సైజ్ సుంకం పెరిగినా వాహనదారులపై ఎలాంటి భారం పడబోదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
Credit card fraud at petrol pumps: దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంపులు ఇప్పుడు క్రెడిట్ కార్డు మోసాలకు అడ్డాగా మారుతున్నాయి. మీరు ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలంటే ఈ 5 టిప్స్ గురించి తెలుసుకోండి. లేకపోతే క్రెడిట్ కార్డు మోసాల నుంచి తప్పించుకోవడం కష్టం..
పెట్రోల్, డీజిల్ వేయించుకునే సమయంలో వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలని విజిలెన్స ఎస్పీ వైబీపీటీఏ ప్రసాద్ సూచించారు. స్థానిక బళ్లారి రోడ్డులోని విజయ ఫిల్లింగ్ స్టేషనలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెట్రోలు బంకుల్లో అక్రమాలపై ఆయన వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో 8 పెట్రోలు బంకుల్లో తనిఖీలు చేశామన్నారు. మూడు బంకుల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ...
మీ బండిలో కొట్టిస్తున్న పెట్రోల్లో మోసం జరుగుతున్నా.. మీకు తెలియడం లేదా.. లీటరు పెట్రోల్కు ఎంత తక్కువ వస్తుంది. బాటిల్లో కొట్టించినప్పుడు, వాహనాల్లో కొట్టించినప్పుడు జరుగుతున్న తేడాను గమనిస్తున్నారా.. అసలు పెట్రోల్ బంకుల్లో ఎలాంటి మోసం జరుగుతోంది.
కాలుష్య కట్టడి చర్యల్లో భాగంగా అధికారులతో పర్యావరణ శాఖ మంత్రి మంజిందార్ సింగ్ సిర్సా శనివారంనాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. వాహన కాలుష్య నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ సిర్సా చెప్పారు.
ఆరు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ.96,862 కోట్లు’ అని కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారు.
పెట్రోల్, డీజిల్ ధరలు కొన్నాళ్లుగా అలాగే స్థిరంగా ఉంటున్నాయి. ఎలాంటి తగ్గుదల నమోదు కాలేదు. అయితే ధన త్రయోదశి సందర్భంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం కీలకమైన ప్రకటన చేశాయి. పెట్రోల్ పంప్ డీలర్లకు చెల్లించే డీలర్ కమిషన్ను పెంచుతున్నట్లు ప్రకటించాయి.
ఇలా ఒకటీ, రెండూ కాదు... రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వాహనాలను పెట్రోల్, డీజిల్ కొరత పట్టి పీడిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా... జిల్లాల్లో నెలల తరబడి బిల్లులు పెండింగ్లో ఉంటున్నాయి.
కృష్ణాజిల్లా: మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సన్నిహితుడు, వైసీపీ నేత షా కీర్తికుమార్ జీవావత్కు చెందిన షా గులాబ్చంద్ జీవావత్ అండ్ కో పెట్రోలు బంకులో కల్తీ పెట్రోలు విక్రయం కలకలం రేపింది. దీంతో గుడివాడ బంటుమిల్లి రోడ్డులోని పెట్రోల్ బంకు వద్ద వాహనదారులు ఆందోళనకు దిగారు.
మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) సన్నిహితుడు షా కీర్తికుమార్ జీవావత్కు చెందిన షా గులాబ్చంద్ జీవావత్ అండ్ కో పెట్రోలు బంకులో (Petrol Bunk) కల్తీ పెట్రోలు విక్రయం కలకలం సృష్టించింది. శనివారం సాయంత్రం 50 మందికి పైగా బైక్లలో 75 లీటర్ల మేర పెట్రోలు కొట్టించుకున్నారు..