Home » Pithapuram MLA
చిత్రాడ దద్దరిల్లింది.. జన సందోహంతో గర్జించింది.. అంచనాలకు మించి తరలివచ్చిన జనంతో పోటెత్తింది.. ఆవిర్భావ సభ పండగను సంతరించుకుంది.. కనుచూపుమేరలో జనం..కళ్లు మిరిమిట్లు గొలిపేలా లైటింగ్.. వేలల్లో బారులు తీరిన బస్సులు.. కార్లు.. కనివినీ ఎరుగని ఏర్పాట్లతో నభూతో నభవిష్యత్తు అనే తరహాలో జయకేతనం సభ జయజయ ధ్వానాలతో దద్దరిల్లింది..అటు జనసేనాని పవన్కల్యాణ్ తన ప్రసం గంలో జనసైనికుల గురించే అధికంగా ప్రస్తావించి వారి మనసులు గెలుచుకున్నారు. పార్టీ నూరుశాతం స్ట్రైక్ రేట్ సాధించడంలో వారి పాత్ర ఎనలేనిదని కొనియాడి అందరి గుండెలను తట్టారు. ఇ
గొల్లప్రోలు రూరల్, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): మల్లవరం ఆర్అండ్బీ రహదారి పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. గొల్లప్రోలు మండలం చేబ్రోలు నుంచి మల్లవరం, ఏవీ నగ రం వెళ్లే ఆర్అండ్బీ రహదారి గోతులతో అధ్వానంగా మారడం... ప్రజలు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుం
పిఠాపురం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. ఆదివారం పిఠాపురం టీడీపీ కార్యాలయంలో నాయకులతో సమావేశం నిర్వహించారు. రానున్న నీటి సంఘాల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవా
పిఠాపురం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ మహాయుతి కూటమి విజయం సాధించాలని కోరుకుంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పిఠా
పిఠాపురం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆలయాలను ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కుమార్తె సుస్మిత సందర్శించారు. పట్టణంలోని పాదగయ క్షేత్రంలోని కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీదేవి, దత్తాత్రేయస్వామి, రాజరాజేశ్వరీదేవిలను దర్శించుకున్నారు. పూజలు చేశారు. అనంతరం శ్రీపాదశ్రీవల్లభ మహా
పిఠాపురం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): పిఠాపురం పురపాలక సంఘ పరిధిలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో అభివృద్ధి పనుల నిర్వహణ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ వార్డుల్లో పూర్తిగా అభివృద్ధి పనులు నిలిపివేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినా వైసీపీ వార్డుల్లో తప్ప, తమ వార్డుల్లో పనులు జరగడం లేదని వారు తెలిపారు. తక్షణం తమ వా
గొల్లప్రోలు, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): గొల్లప్రోలు పాపయ్యచావిడి వీధిలో గల మండలపరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవనాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తరగతి గదుల్లోకి బుధవారం వచ్చిన విద్యార్థుల ఆనందానికి అంతు లేకుండాపోయింది. కొత్త తరగతి గదులు, నూతన బెంచీలు చూసి వారు మురి
గొల్లప్రోలు/పిఠాపురం, నవంబరు 4(ఆంధ్ర జ్యోతి): గొల్లప్రోలు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ను డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సోమవారం ప్రారంభించి అ నంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం రూ.63.75లక్షలతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నెంబరు-2 శిలఫలకాన్ని ఆవిష్కరించారు. గొల్లప్రోలు జగనన్న కాల నీ ప్రజలకు వరదల సమయంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు రూ.4కో
పిఠాపురం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లా లో డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సోమవారం జరపనున్న పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సగిలి షాన్మోహన్ తెలిపారు. పవన్ పర్యటన జరిగే గొల్లప్రోలు జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, పిఠాపురంలోని టీటీడీ కల్యాణమండ
పిఠాపురం/గొల్లప్రోలు, నవంబరు 3(ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పర్యటన షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన పర్యటనను ఒకరోజుకే కుదించారు. పిఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో సోమవారం పర్యటించి అదే రోజు సాయం త్రం తిరిగి పయనం కానున్నారు. ఇం