Home » Piyush Goyal
హైదరాబాద్లో ఈ నెల 26న నిర్వహించబోయే బయో ఏషియా-2025 సదస్సుకు రావాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు.
నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు శుభ పరిణామమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ అన్నారు. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయని.. ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.
Union Minister Piyush Goyal: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తానని చెప్పారని.. ఆహామీని నిలబెట్టుకున్నారని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మోదీ ఏదైనా చెప్పారంటే అది నెరవేరి తీరుతుందని చెప్పారు.ఎంపీ ధర్మపురి అరవింద్, కేంద్రమంత్రి బండి సంజయ్ కోరిక మేరకు సంక్రాంతి రోజున ప్రారంభిస్తున్నామని అన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మేఘాలయ సహా 20 రాష్ట్రాల్లో పసుపు పంట పండించే రైతుల కోసం ప్రధాని మోదీ ఒక బహుమతిగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఉద్ఘాటించారు.
ఎలక్ట్రిక్ వాహనాల (Evs) రంగం భారత్లో సిద్ధంగా ఉందని, కొత్త సబ్సిడీలు అవసరం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. బ్యాటరీ ఖర్చులు తగ్గడంతో, ఈవీ వాడకం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉందని ఆయన చెప్పారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
రానున్న పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల వార్షిక ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ప్రగతి బావుటాను ఎగురవేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం రాత్రి సీఎం రేవంత్రెడ్డి ఇంటికి వెళ్లారు. అధికారిక కార్యక్రమంపై నగరానికి వచ్చిన కేంద్ర మంత్రిని.. తన నివాసానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
రాజ్యసభ సభ పక్ష నేతగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను(JP Nadda) ఆ పార్టీ ప్రకటించింది. లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన పీయూష్ గోయల్(Piyush Goyal) స్థానంలో ఆయన్ని నియమించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ యనాడ్ నియోజకవర్గంతో పాటు అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారనే ఉహాగానాల నేపథ్యంలో కేంద్ర మంత్రి, ముంబై నార్త్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి పీయూష్ గోయెల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ 4-5 చోట్ల పోటీ చేయవచ్చని అన్నారు. వయనాడ్, అమేథిలో ఆయనకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.
విజయవాడ: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గురువారం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కూటమి విజయం సాధించాలని కోరుకున్నానని అన్నారు. ఏపీ అభివృద్ధికి ఎన్నో సహజ వనరులు ఉన్నాయని, ఈ ఐదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు.
LPG Gas Cylinder Price: ఉజ్వల పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్పిజి సిలిండర్పై(LPG Cylinder) ప్రభుత్వం ఇస్తున్న రూ. 300 సబ్సిడీని మరొక సంవత్సరం పాటు పొడగించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(PMUY) పథకం కింద 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్పై రూ. 300 సబ్సిడీని మరో ఏడాది పాటు పొడగిస్తున్నట్లు ప్రకటించింది.