Home » Rail Tickets
భారతీయ రైల్వే రిజర్వేషన్లపై పది శాతం రాయితీ ఇస్తోంది. ఏ టికెట్లపై డిస్కౌంట్ అందిస్తోంది. ఈ రాయితీ ఏ సమయాల్లో వర్తిస్తుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం
స్లీపర్ క్లాస్ టికెట్తో ఏసీ కోచ్లో ప్రయాణించే అవకాశాన్ని భారతీయ రైల్వే కల్పిస్తోంది. దీనికోసం ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విధానానికి సంబంధించి కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. అన్ని సందర్భాల్లో ఈ విధమైన సదుపాయం అందుబాటులో ఉండదు.
రైల్వే సేవలన్నీ ఒకే చోట లభ్యమయ్యే ‘సూపర్ యాప్’ త్వరలో అందుబాటులోకి రానుంది. టిక్కెట్ల బుకింగ్, రిజర్వేషన్లు, ప్లాట్ఫారం టిక్కెట్లు, కేటరింగ్...
ప్రయాణికులు అందరూ లబ్ధి పొందేలా రైల్వే తన టికెటింగ్ పాలసీలో మార్పులు చేసింది. ఈ మార్పులు నవంబరు 1, శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి.
భారతీయ రైల్వే రిజర్వేషన్లకు సంబంధించి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. ఈరోజు నుంచి కొత్త రూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు రైలు ప్రయాణం తేదీకి 120 రోజుల ముందు టికెట్ను బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. ఈరోజు (1 నవంబర్ 2024)నుంచి ఈ విధానంలో మార్పులు చేసింది. 120 రోజులు ఉన్న గడువును 60 రోజులకు..
అమరావతి రైల్వే లైన్కు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివా్సతో కలిసి తెలుగు మీడియాతో మాట్లాడారు.
రైలు టికెట్ను ముందుగానే బుక్ చేసుకునే గడువును 60 రోజులకు తగ్గిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. నవంబరు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఈ బుకింగ్ సమయం 120 రోజుల వరకు ఉంది. రిజర్వేషన్ నాలుగు నెలల ముందు చేసుకునే కంటే రెండు నెలల ముందు చేసుకోవడం
రైలు ప్రయాణం తేదీకి 120 రోజుల ముందు టికెట్ను బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. నవంబర్ 1నుంచి ఈ విధానంలో మార్పులు చేయబోతుంది. 120 రోజులు ఉన్న గడువును 60 రోజులకు తగ్గించనుంది. దీంతో ఏదైనా రైలు టికెట్ ముందుగా బుక్ చేసుకోవాలంటే ప్రయాణ తేదీకి..
రైలు టికెట్లపై పెద్దగా ఆఫర్లు ఉండవు. ఏదైనా పండుగల సందర్భంగా ఐఆర్సీటీసీ ప్రత్యేక యాత్రల కోసం ఆఫర్లను ప్రకటిస్తుంటుంది. రోజువారీ రైళ్ల ప్రయాణానికి సంబంధించి భారతీయ రైల్వే నిర్ణయించిన టికెట్ ధరను చెల్లించాల్సి ఉంటుంది. కానీ భారతీయ రైల్వే రోజువారీ రైళ్లలో టికెట్లపై అదిరిపోయే రాయితీ..
భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. లోయర్ బెర్త్ల రిజర్వేషన్ కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించింది. దీని వల్ల 60ఏళ్లు పైబడిన పురుషులు, 45 ఏళ్లు పైబడిన మహిళలు ప్రయాణించేందుకు మార్గం సుగుమం చేసింది.